AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ.. స్వామి వారి దర్శనానికి 2 గంటలు

హైదరాబాద్‌: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో యాదాద్రీశ్వరుడిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి.

స్వామివారి ఉచిత దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతున్నది. అతి శీఘ్ర దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇంబ్బంది కలగకుండా చూస్తున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10